Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్‌ ఆడడంపై స్పష్టతనిచ్చిన శ్రేయస్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 6:44 AM జాతీయంక్రీడలు
వైభవ్‌ ఆడడంపై స్పష్టతనిచ్చిన శ్రేయస్‌ - Udayam
అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీడియాతో మాట్లాడాడు. సిరీస్ ఇప్పటికే చేతికి చిక్కినందున, చివరి టీ20లో బెంచ్‌కు పరిమితమైన వైభవ్‌ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు అవకాశం ఇస్తామని ఆయన తెలిపారు. సంజూ శాంసన్ అర్ధసెంచరీతో రాణించాడని, బౌలర్ల సమిష్టి కృషితోనే విజయం దక్కిందని చెప్పారు.

Comments

G
Loading comments...