వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల సన్నద్ధత కోసం కేంద్ర ప్రభుత్వం రూ.702 కోట్లకు పైగా ఖర్చు చేసింది. జపాన్ వేదికగా జరిగే ఈ క్రీడల్లో భారత్ తరఫున 501 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు.
వీరిలో 234 మంది మహిళా అథ్లెట్లు కూడా ఉన్నారు. గత క్రీడల కంటే ఈసారి మరింత మెరుగైన పతకాలు సాధిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

