వార్తలకు తిరిగి వెళ్లండి

‘వారణాసి’ చిత్రంలో రామాయణంలోని కీలక ఎపిసోడ్కు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తైనట్లు సమాచారం. శ్రీరాముడిగా మహేశ్ బాబు కనిపించే యుద్ధ సన్నివేశం విజువల్స్పై దర్శకుడు రాజమౌళి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
షూటింగ్ దాదాపు పూర్తికాగా.. ప్రస్తుతం VFX, రీ-రికార్డింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
Comments
Loading comments...

