వార్తలకు తిరిగి వెళ్లండి

‘సైయారా’ దర్శకుడు మోహిత్ సూరితో కలిసి కొత్త సినిమా చేయనున్నట్లు రామ్గోపాల్వర్మ ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. తమ తదుపరి చిత్రం వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
ఇటీవలే వర్మ ‘పోలీస్ కంపెనీ’ చిత్రాన్ని ప్రకటించారు. మోహిత్ సూరి కూడా ‘సైయారా’ హీరో అహాన్ పాండేతో మరో రొమాంటిక్ డ్రామా తెరకెక్కించనున్నారు.
Comments
Loading comments...

