వార్తలకు తిరిగి వెళ్లండి

‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ చిత్ర క్లైమాక్స్ సన్నివేశంలో ఆర్టిస్టులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారని నటుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అందరి ఇళ్లలో ఉండే కథతో ఈ సినిమా రూపొందిందని చెప్పారు.
మహేశ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 18న థియేటర్లలోకి రానుంది. హైదరాబాద్లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు.
Comments
Loading comments...

