Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్‌ సొరంగంలో ఏడుగురు మృతి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 14, 2026 10:01 AM ఆల్ ఇండియా జాతీయ
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్‌ ప్రాజెక్టు సొరంగంలో కొండచరియలు, నీటి లీకేజీ కారణంగా ఏడుగురు మృతి చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. పిపల్కోటి ప్రాంతంలోని టెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్టు వద్ద ఈ ఘటన జరిగింది. సొరంగం నుంచి 21 మందిని రక్షించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ఆదేశించారు.

Comments

G
Loading comments...