వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న శంకరంపేట మండలంలోని ఎరువుల దుకాణాలు, సొసైటీలకు సుమారు 2 వేల యూరియా బస్తాలు చేరాయి. యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో బుకింగ్ చేసుకున్నారు. 3 సొసైటీలు, ఓ డీసీఎంఎస్కు వచ్చిన బస్తాలు నిమిషంలోపే బుక్ అయ్యాయి.
దీంతో బుకింగ్ చేసుకోలేకపోయిన రైతులు నిరాశకు గురయ్యారు. రైతుల అవసరాలకు అనుగుణంగా మరింత యూరియా సరఫరా చేయాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

