వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర విద్యాశాఖ విభాగాల్లో 828 ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులను బట్టి మాస్టర్ డిగ్రీ, పీజీ/బీఈడీ అర్హతలతో పాటు సంబంధిత ఉద్యోగ అనుభవం ఉండాలి.
దరఖాస్తులకు ఆగస్టు 14 చివరి తేదీ. కంబైన్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేపట్టనున్నారు. పూర్తి వివరాలను యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు.
Comments
Loading comments...
