Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్తుతెలియని వాహనం ఢీకొని కృష్ణజింక మృతి

Follow Udayam on Google
గుర్తుతెలియని వాహనం ఢీకొని కృష్ణజింక మృతి - Udayam
ములకలచెరువు మండలం కదిరినాథుని కోట క్రాస్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కృష్ణజింక మృతి చెందింది. ముంబై-చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న జింకను వాహనం ఢీకొట్టింది. కుక్కలు పీక్కుతింటుండగా గుర్తించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు జింకను స్వాధీనం చేసుకుని అడవిలో ఖననం చేశారు.

Comments

G
Loading comments...