వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రదానం చేసే కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 15 మంది నేతన్నలు ఎంపికయ్యారు. వీరిలో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఏడుగురు, నల్గొండ జిల్లా నుంచి ఎనిమిది మంది ఉన్నారు.
నేడు హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో జరిగే కార్యక్రమంలో విజేతలకు నగదు, మెమెంటో, ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు.
Comments
Loading comments...

