వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద లక్షలాది రూపాయలతో నిర్మించిన మంచినీటి ప్రాజెక్టు రెండు నెలలుగా మరమ్మతులకు గురై నిరుపయోగంగా మారింది. దీంతో నాలుగు గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది.
స్థానికులు అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు స్పందించి ప్రాజెక్టును వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని నాలుగు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

