వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమర్ ఖలీద్పై కేసు నమోదు చేసి ఇన్నేళ్లు గడిచినా విచారణ ఎందుకు ప్రారంభించలేదని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ప్రశ్నించారు. ఆయనను దేశద్రోహి అని ఎలా అంటారని, కేంద్రంలో ప్రభుత్వం ఉండి అభియోగాలను కోర్టులో ఎందుకు నిరూపించడం లేదని నిలదీశారు.
ఈ విషయంలో కోర్టు నిర్ణయాన్నే అంగీకరిస్తామని అన్నారు.
Comments
Loading comments...

