వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో భారత్ మరింతగా ఉండాల్సిన అవసరం ఉందని చిలీ రాయబారి జువాన్ రోలాండో అంగులో మోన్సాల్వే అన్నారు. భారత్ శాంతియుత, ప్రజాస్వామ్య దేశంగా, అపారమైన సాఫ్ట్ పవర్తో సానుకూల గుర్తింపు పొందుతోందన్నారు.
ఐటీ, ఫార్మా, అంతరిక్షం, ఉపగ్రహ సాంకేతికతలో భారత్ బలంగా ఉందని చెప్పారు. లాటిన్ అమెరికాతో భారత్ సంబంధాలు మరింత విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

