Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 3న పాణీఐఐటీ సదస్సుకు సీఎం చంద్రబాబు

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 8:08 PM అమరావతిGeneral
అక్టోబర్‌ 3న పాణీఐఐటీ సదస్సుకు సీఎం చంద్రబాబు - Udayam
స్వర్ణాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో యువత శక్తి, ఆలోచనలు కీలకమని సీఎం చంద్రబాబు అన్నారు. అక్టోబర్‌ 3న విజయవాడలో జరిగే పాణీఐఐటీ ఆంధ్రప్రదేశ్‌ సదస్సు-2026లో పాల్గొంటానని తెలిపారు. కృత్రిమ మేధ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, అంతరిక్ష సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం, డేటా కేంద్రాలు, అధునాతన తయారీకి ఏపీ కేంద్రంగా ఎదుగుతోందన్నారు.

Comments

G
Loading comments...