Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదృతంగా ప్రవహిస్తున్న మాటు కాలువ

Follow Udayam on Google
ramesh kondur Sep 20, 2026 5:34 PM నిజామాబాద్General
ధర్పల్లి మండలంలోనీ మద్దుల తండా అటవీ ప్రాంతంలో వర్షం కురవడంతో మాటు కాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది . ధర్పల్లి చెరువులోకి మాటు కాలువ వరద నీరు చేరడంతో రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు . సాగు నీటికి ఢోకా లేదని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు .

Comments

G
Loading comments...