వార్తలకు తిరిగి వెళ్లండి
తుంగభద్ర ఎల్ఎల్సీ కాలువకు నీటి విడుదల పెంచడంతో ఆంధ్రప్రదేశ్కు జలాలు చేరాయి. కర్నూలు జిల్లాలోని మెగిలినూరు గ్రామం వద్ద కాలువలో నీటి ప్రవాహం కూడా పెరిగింది.
బళ్లారి, కొప్పళ, సిరుగుప్ప, రాయచూర్తో పాటు ఏపీలోని పలు ప్రాంతాలకు తుంగభద్ర జలాలు కీలకంగా ఉన్నాయి.
Comments
Loading comments...

