Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీ సేఫ్ 46 చోట్ల దాడులు

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 8:06 PM హైదరాబాద్General
టీజీ సేఫ్ 46 చోట్ల దాడులు - Udayam
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని 46 ఆహార సంస్థలపై టీజీ సేఫ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హోటళ్లు, దాబాలు, బేకరీలలో కుళ్లిపోయిన పదార్థాలు, పురుగులు పట్టిన వస్తువులను గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన 23 సంస్థలకు నోటీసులు జారీ చేసి, 3 సంస్థల లైసెన్సులు సస్పెండ్ చేశారు. అనుమానాస్పదంగా ఉన్న 22 నమూనాలను సేకరించి, అపరిశుభ్ర ఆహారాన్ని అక్కడికక్కడే పారబోశారు.

Comments

G
Loading comments...