Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

9/11 దాడికి 25 ఏళ్లు: డ్రోన్లతో నివాళి

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 8:40 PM అంతర్జాతీయంGeneral
9/11 దాడికి 25 ఏళ్లు: డ్రోన్లతో నివాళి - Udayam
అమెరికాలో చరిత్రను మార్చేసిన 9/11 ఉగ్రదాడి జరిగి నేటికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు నివాళిగా న్యూయార్క్ హార్బర్‌లో 2,977 డ్రోన్లతో అద్భుతమైన ప్రదర్శన నిర్వహించారు. మృతుల సంఖ్యకు ప్రతీకగా ఆకాశంలో ట్విన్‌ టవర్స్ ఆకారంలో డ్రోన్లు వెలుగులు విరజిమ్మాయి.

Comments

G
Loading comments...