వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మాయి పేరిట టెలిగ్రామ్లో నకిలీ ప్రొఫైల్తో పరిచయం పెంచుకుని, నేరుగా కలవడానికి పిలిపించి ఓ యువకుడిని మోసగించిన ఘటన బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.
పరేడ్గ్రౌండ్స్ వద్దకు రప్పించి డబ్బులు డిమాండ్ చేయగా, ప్రశ్నించిన బాధితుడి స్నేహితుడిపై దుండగులు కత్తితో దాడి చేసి పరారయ్యారు.
Comments
Loading comments...

