Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భస్రావ మాత్రలు వికటించి రాజమండ్రి యువతి మృతి

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 10:10 AM కోనసీమGeneral
గర్భస్రావ మాత్రలు వికటించి రాజమండ్రి యువతి మృతి - Udayam
రాజమండ్రికి చెందిన 30 ఏళ్ల యువతి హైదరాబాద్‌ KPHBలోని ప్రైవేట్‌ ల్యాబ్‌లో పనిచేస్తోంది. ఆమెకు నాగసాయి (26)తో పరిచయం ఏర్పడింది. గర్భం దాల్చడంతో గర్భస్రావం కోసం అతడు మాత్రలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. మాత్రలు వికటించడంతో తీవ్ర అస్వస్థతకు గురైన యువతి కాకినాడ GGHలో చికిత్స పొందుతూ ఈనెల 14న మృతిచెందింది. నాగసాయిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...