Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 10:20 AM జగిత్యాలGeneral
విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం - Udayam
గురుకులాలు, సంక్షేమ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్‌ ప్రజా భవన్‌లో ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో ఈ అంశాలను ప్రస్తావించారు. విద్యా ప్రమాణాలతో పాటు ఆరోగ్యం, పోషకాహారం, భద్రత, పారిశుధ్యం, మౌలిక వసతుల నాణ్యతకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.

Comments

G
Loading comments...