వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారులపై ఆగి ఉన్న లారీలు, అతివేగం కారణంగా జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాదాల్లో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు.
రాత్రి వేళల్లో నిబంధనలు పాటించకుండా రోడ్డు పక్కన వాహనాలు నిలపడం, నిద్రమత్తు వంటి కారణాల వల్ల ఈ ఏడాది భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు అధికారులు గుర్తించారు.
Comments
Loading comments...

