వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలను పెంపొందించేందుకు టాస్క్ శిక్షణకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్ విద్యార్థులు శిక్షణ పొందవచ్చు.
కళాశాలలు ఈ నెల 17లోగా, విద్యార్థులు ఆగస్టు 31లోగా టాస్క్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. ఆంగ్లం, ఇంటర్వ్యూలు, సాంకేతిక నైపుణ్యాలు, ఏఐ, ఉద్యోగమేళాలపై శిక్షణ ఇస్తారు.
Comments
Loading comments...

