Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారతీయ విద్యార్థులకు ట్రంప్‌ కొత్త షాక్‌?

Follow Udayam Digital on Google
భారతీయ విద్యార్థులకు ట్రంప్‌ కొత్త షాక్‌? - Udayam Digital
అమెరికాలో విదేశీ విద్యార్థులకు కీలకమైన ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ)పై లక్ష డాలర్ల ఫీజు విధించే అంశాన్ని ట్రంప్‌ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. చదువు పూర్తయ్యాక అమెరికాలో ఉద్యోగం చేసి హెచ్‌-1బీ వీసాకు అవకాశం పొందడంలో ఓపీటీ కీలకం. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...