వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 1988-91 మధ్య ఎల్ఎల్బీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనంతపురంలో ఆదివారం ఘనంగా జరిగింది.
హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు ప్రముఖులు కుటుంబ సమేతంగా హాజరై నాటి జ్ఞాపకాలను ఆప్యాయంగా నెమరువేసుకున్నారు.
Comments
Loading comments...

