వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలో భర్త వేధింపులు భరించలేక మిల్లీ బిస్వాల్ అనే వివాహిత ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
మృతురాలి మేనమామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

