వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
సిద్ధివినాయకుడి కృపాకటాక్షాలతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.
Comments
Loading comments...

