వార్తలకు తిరిగి వెళ్లండి

ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ రెండు జిల్లాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు ఆరోపించారు.
ఖమ్మంలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు.
Comments
Loading comments...

