Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-పాక్‌పై ట్రంప్ మళ్లీ వ్యాఖ్యలు

Follow Udayam Digital on Google
భవ్య శ్రీ Aug 01, 2026 6:00 PM ఆల్ ఇండియా అంతర్జాతీయ
భారత్-పాక్‌పై ట్రంప్ మళ్లీ వ్యాఖ్యలు - Udayam Digital
భారత్–పాక్ ఘర్షణను తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. సుంకాల హెచ్చరికతో ఇరు దేశాలు యుద్ధం నిలిపాయని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అయితే ట్రంప్ ఈ వాదనలను భారత్ గతంలోనే ఖండించింది. కాల్పుల విరమణ ద్వైపాక్షిక నిర్ణయమని, ఇందులో ఏ ఇతర దేశం మధ్యవర్తిత్వం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...