వార్తలకు తిరిగి వెళ్లండి
వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం తరఫున సీఎం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
Comments
Loading comments...

