Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్రిష వ్యాఖ్యలు: ఎవరిని ఉద్దేశించి చేసినవి?

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 15, 2026 9:33 AM వినోదంవినోదం
త్రిష వ్యాఖ్యలు: ఎవరిని ఉద్దేశించి చేసినవి? - Udayam
నటి త్రిష తాజాగా సామాజిక మాధ్యమంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘ఈ వయసులోనూ ఇంత నాటకం సిగ్గుచేటు. పోయి డబ్బు సంపాదించి ప్రశాంతంగా జీవించండి’ అంటూ ఆమె పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే విషయాన్ని త్రిష వెల్లడించలేదు. దీంతో ఆమె మాటల వెనుక అర్థమేంటనే చర్చ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల మధ్య కొనసాగుతోంది.

Comments

G
Loading comments...