Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్రివర్ణ సృష్టికర్త వెంకయ్య

Follow Udayam Digital on Google
త్రివర్ణ సృష్టికర్త వెంకయ్య - Udayam Digital
భారత్‌కు త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన మహనీయుడు పింగళి వెంకయ్య. ఆగస్టు 2న ఆయన 150వ జయంతి సందర్భంగా దేశం ఆయన సేవలను స్మరించుకుంటోంది. భట్లపెనుమర్రులో జన్మించిన వెంకయ్య బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సేవలందించిన ఆయన దక్షిణాఫ్రికా బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...