వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్కు త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన మహనీయుడు పింగళి వెంకయ్య. ఆగస్టు 2న ఆయన 150వ జయంతి సందర్భంగా దేశం ఆయన సేవలను స్మరించుకుంటోంది. భట్లపెనుమర్రులో జన్మించిన వెంకయ్య బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు.
బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సేవలందించిన ఆయన దక్షిణాఫ్రికా బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...
