వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం జిల్లా చింతూరు మండలం సోకులేరు వ్యూపాయింట్ వద్ద విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు యువకులు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. చేయి కడుక్కునే క్రమంలో జారిపడిన యువకుడిని కాపాడేందుకు మరో యువకుడు దూకగా ఇద్దరూ కొట్టుకుపోయారు.
తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెానికి చెందిన కల్యాణ్, బాబి (బన్ని) గల్లంతవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...
