Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తోటపల్లిలో మొక్కలు నాటిన సర్పంచ్

Follow Udayam on Google
Anji Aug 25, 2026 1:48 PM నాగర్ కర్నూల్General
తోటపల్లిలో మొక్కలు నాటిన సర్పంచ్ - Udayam
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ జోగు రమణమ్మ మంగళవారం మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లింగం, మాజీ ఎంపిటిసి రవీందర్ రెడ్డి, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...