Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి కీర్తనతో పోలి ఉన్న యువతి వేధింపులకు గురి

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 9:56 PM జాతీయంGeneral
మంత్రి కీర్తనతో పోలి ఉన్న యువతి వేధింపులకు గురి - Udayam
తమిళనాడు మంత్రి కీర్తనను పోలి ఉండటంతో సింగపూర్‌కు చెందిన వినోషా రవి ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌కు గురయ్యారు. వైరల్‌ వీడియోలో ఉన్నది మంత్రేనని పొరబడిన నెటిజన్లు అసభ్య వ్యాఖ్యలు చేశారు. వీడియోలో ఉన్నది తాను కాదని కీర్తన స్పష్టం చేశారు మరియు వినోషాకు క్షమాపణ చెప్పారు. బెదిరింపులు, అసభ్య సందేశాలపై వినోషా పోలీసులను ఆశ్రయించారు.

Comments

G
Loading comments...