వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతుల సమస్యలను వేగంగా పరిష్కరించాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు రూ.6 వేల కోట్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
నిధుల కొరతతో ఏ ప్రాజెక్టు ఆగకూడదని స్పష్టం చేశారు. భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసితుల బ్యాంకు ఖాతాలకు పరిహారం వెంటనే చేరేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Comments
Loading comments...

