వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్యూనిస్టు యోధుడు, రైతాంగ ఉద్యమాల నేత సారంపల్లి మల్లారెడ్డికి రైతులు, ప్రజాసంఘాలు కన్నీటి వీడ్కోలు పలికాయి. ఆయనను కడసారి చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు.
హైదరాబాద్లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో మల్లారెడ్డి పార్థివదేహానికి రైతు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
Comments
Loading comments...

