వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయి క్రికెట్ అసోసియేషన్ ప్రాంగణంలోని ఐదు రెస్టరంట్లలో పరిశుభ్రత లోపాలతో ఎఫ్డీఏ లైసెన్సులను సస్పెండ్ చేసింది. దీనిపై ఎంసీఏ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.
వంటగదుల్లో ఈగలు, బొద్దింకలు ఉన్నాయని పేర్కొన్న ధర్మాసనం, క్రికెటర్లు ‘నాన్వెజ్ టీ’ తాగుతున్న విషయం వారికి తెలుసా అంటూ సరదాగా వ్యాఖ్యానించింది.
Comments
Loading comments...

