వార్తలకు తిరిగి వెళ్లండి

జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త కొలన్ రాజారెడ్డి, పూజిత దంపతులు ఈ పూజలు నిర్వహించారు.
అమ్మవారికి సుమారు రూ.5 లక్షల విలువైన వజ్రాల కమ్మలు, రూ.లక్ష నగదుతో పాటు సారెను కానుకగా సమర్పించారు. ఆలయ అధికారులు దాతలకు తీర్థప్రసాదాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

