వార్తలకు తిరిగి వెళ్లండి
కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంతో పాటు సరిహద్దు ప్రాంతాలలో ఆదివారం సాయంత్రం వాతావరణంలో ఒకసారిగా మార్పు చోటు చేసుకుని ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
దీంతో రోడ్లన్నీ జలమయ్యాయి. వ్యవసాయ పొలంలోని రైతులు, పశువుల కాపరులు, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్షం వేరుశనగ పంట వేసే రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

