వార్తలకు తిరిగి వెళ్లండి

ఓబీసీల కోసం జనగణనలో ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేత వీ. హనుమంతరావు డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలకు కూడా ప్రత్యేక కాలమ్ ఉండాలని, ఇందుకోసం ఢిల్లీలో పోరాటం చేస్తామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ కులగణన, స్థానిక సంస్థల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుందని చెప్పారు.
Comments
Loading comments...

