వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్లపల్లి మండల కేంద్రంలో రావణ సేన ఆధ్వర్యంలో కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో అమ్మవారికి కుంకుమ పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో రావణ సేన నాయకులు కార్యకర్తలు మహిళలు భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం పాల్గొన్న వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

