Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల పవిత్రత, భక్తుల సౌకర్యాలే లక్ష్యం

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 6:30 PM తిరుపతిGeneral
తిరుమల పవిత్రత, భక్తుల సౌకర్యాలే లక్ష్యం - Udayam
తిరుమల తిరుపతి దేవస్థానాలపై సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించారు. తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తులకు అదనపు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. భక్తుల భాగస్వామ్యంతో ఆరు కార్యక్రమాల ద్వారా తిరుమల అభివృద్ధి చేపడతామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...