వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 19న గరుడసేవ నేపథ్యంలో తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు 18వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు అనుమతి లేదని ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు తెలిపారు. భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు.
భక్తులు తమ వాహనాలను ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపి, ఆర్టీసీ బస్సులు, టీటీడీ వాహనాలను వినియోగించాలని సూచించారు.
Comments
Loading comments...

