వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో సెప్టెంబర్లోనూ సాధారణం కంటే 3-4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎల్నినో, భౌగోళిక పరిస్థితులే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
తేమ 70 శాతానికి పైగా ఉండటంతో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుతున్నాయి. ఆగస్టులో 38-64% తక్కువ వర్షపాతం నమోదైంది. ఎల్నినో ప్రభావం శీతాకాలంపైనా ఉండొచ్చని హెచ్చరికలు వెలువడ్డాయి.
Comments
Loading comments...

