Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ 1 నుంచి జనన, మరణాల నమోదు చట్టం

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 7:53 AM జాతీయంGeneral
అక్టోబర్ 1 నుంచి జనన, మరణాల నమోదు చట్టం - Udayam
దేశవ్యాప్తంగా జనన, మరణాల నమోదులో జాప్యాన్ని నివారించేందుకు కేంద్రం తీసుకొచ్చిన సవరణ చట్టం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. పార్లమెంటు ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఇటీవల ఆమోదం తెలపడంతో భారత రిజిస్ట్రార్ జనరల్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇకపై జనన, మరణాలను రెండేళ్లలోపు నమోదు చేయకపోతే ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

Comments

G
Loading comments...