Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం

Follow Udayam on Google
RR REDDY Sep 17, 2026 3:18 PM నిజామాబాద్General
తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం - Udayam
సిరికొండ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిరికొండ తహసీల్దార్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ ఎడ్ల గంగాధర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి జెండాకు గౌరవం తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...