వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీభవన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. త్యాగధనుల వల్లే తెలంగాణ సాకారమైందని, సోనియా గాంధీ వల్లే రాష్ట్రం ఏర్పడిందని ఆయన గుర్తుచేశారు.
ఎన్నికల హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన సాగుతోందన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తంచేశారు.
Comments
Loading comments...

