వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎంఈడీ I, II, III, IV సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డైరెక్టర్, ఆడిట్ సెల్ ఆచార్య జి. చంద్రశేఖర్ తెలిపారు.
ఈ పరీక్ష నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం జరిగిన పరీక్షలకు ఇద్దరు విద్యార్థులకుగానూ ఇద్దరూ హాజరయ్యారని వెల్లడించారు.
Comments
Loading comments...

