వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అదనంగా ఇళ్లు కేటాయించింది. మొత్తం 2 కోట్ల ఇళ్లలో ఏపీకి 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షలు మంజూరు చేసింది. ఆవాస్ ప్లస్ యాప్తో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని కేంద్రమంత్రి పెమ్మసాని తెలిపారు.
ఒక్కో ఇంటికి రూ.1.20 లక్షల ప్రాథమిక సాయం, రూ.1.80 లక్షల అదనపు సాయం, టాయిలెట్కు రూ.12 వేలు అందుతాయని చెప్పారు.
Comments
Loading comments...

